బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం..తుపాను గా మారి వాయువేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలోని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిలు జారీచేసింది. దక్షిణ అండమాన్ సముద్రం తీరంలో ఏర్పడిన అల్పపీడనం శనివారంకి మరింత బలపడింది. ఇది ఆగ్నేయ బంగాళా ఖాతంలో, దక్షిణ అండమాన్ సముద్రంపై ప్రస్తుతం కొనసాగుతున్నా.. ఆదివారం నాటికి తుపాను మారే అవకాశం ఉందని వాతారవరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో వాయుగుండంగా మారుతుందని, 24 గంటల తరువాత తుపాను […]
మనం నిత్య జీవితంలో చేసే ప్రతిదీ యుద్ధమే. అయితే అందులో కొన్ని యుద్ధాలు ప్రకృతితో చేయాల్సి వస్తుంది. బ్రతకాలంటే పోరాటం చేయాలి. ఇక్కడి ప్రజలు ప్రకృతితో యుద్ధమే చేస్తున్నారు. కానీ, అది వారు చేసిన తప్పుకు పడిన శిక్ష కాదు. ఎవరో చేసిన తప్పునకు వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లాలో తెలీక ఏకంగా సముద్రంతోనే సమరానికి సిద్ధమయ్యారు. తమ గ్రామాన్ని కాపాడు కోవడానికి పోరాడుతున్నారు. ఊరి మీదకి వస్తున్న సముద్రుడు ఈ కథ […]
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 5.1గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు భూమి కంపించింది. భూకంప ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 296 కి.మీ దూరంలో ఆగ్నేయంగా, చెన్నైకి 320 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపం ప్రభావంతో తమిళనాడులోనూ ప్రకంపనలు సంభవించాయి. […]