ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలను తీసుకు వస్తున్నా ప్రతిరోజూ ఎక్కడ అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ మంత్రి విడుదల రజినీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. కాకపోతే మంత్రి ఇన్నోవా స్వల్పంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి విడుదల […]
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి విడదల రజిని చలించిపోయారు. తన కారు ఆపి బాధితులను దగ్గరుండి ఆస్పత్రికి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని ట్రావెట్ బస్సు ఢీకొట్టిడంతో.. విజయవాడకు చెందిన నూర్జహాన్ (21), ఉమెరా (45)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ రివ్వూ సమావేశం కోసమని సెక్రెటేరియట్కు వెళ్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి […]
దేశంలో గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కొంత మంది చూసి చూడనట్లుగా వెళ్తుంటారు.. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీస్ కేసు అవుతుందన్న భయం ఉంటుంది. మరికొంత మంది ప్రమాదం జరిగిన వెంటనే 108 కి ఫోన్ చేసి వారు వచ్చే వరకు చూసి.. […]