రాజకీయాల పూర్తిగా స్వస్థి చెప్పి.. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న నేత ఎన్ రఘువీరా రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ మంత్రులుగా వ్యవహరించారు. రాజకీయాల నుండి బయటకు వచ్చేసిన ఆయన..తన స్వగ్రామంలో
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యులు యర్రా నారాయణస్వామి బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్య్లలతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ రెండవ కుమార్తె శరణి ఇంట్లో ఏపీ సీఐడి అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఈ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని ఆమె నివాసంలో దాడులు చేపట్టారు.
ఉమ్మడి ఎపి మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతుహలమ్మ బుధవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో తిరుపతిలోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కుతుహలమ్మ, రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరారు.