పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు, రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య పవన్ కు అభినందనలు తెలుపుతూ.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
జనసేన కుటుంబ పార్టీ కాదని, కుల పార్టీ అంతకన్నా కాదని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలకు జనసేన సమ ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ లీడర్షిప్తోపాటు జనసేన కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్లా నాయకత్వ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఏపీ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే పవన్ జోరు పెంచారు. ప్రజల్లో తిరుగుతూ.. ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ దూకుడుగా వెళ్తున్నారు. ఇక రెండు రోజుల క్రితం పవన్ ప్రారంభించిన గుడ్మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్కి భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం పవన్ జోరు చూస్తుంటే.. ఈ సారి సీఎం సీటే […]
సాధారణంగా చాలా మంది పొలిటీషియన్స్, సినీ సెలబ్రెటీలు, క్రీడా రంగానికి చెందిన వారు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటారు. కొంతమందికి మార్కెట్ లో కొత్తగా ఏ బ్రాండ్ వచ్చిన మొదట తామే సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. సెలబ్రెటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్, వాడే గాడ్జెట్స్ ఇంకా వాహనాలు అన్ని కూడా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ అయ్యి ఉంటాయి. ఇలాంటి వారిలో కొంత మంది రాజకీయ నేతలు కూడా వారు వాడే వస్తువులు చాలా గ్రాండ్ ఉంటాయి. తాజాగా […]
ఆర్థిక నేరాలు, అక్రమాస్తులకు సంబంధించిన 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్.. ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యులను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. చాన్నాళ్ళుగా వాయిదాలు పడుతోన్న ఈ కేసు ఇవాళ ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చింది, అయితే ఇప్పుడు వాదనలు విన్నాక జగన్ , విజయసాయిరెడ్డి […]
అమరావతి- కరోనా ప్రపంచంలో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు కరోనా దెబ్బకి ఆర్ధికంగా చితికిపోయాయి. ఐతే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా లాంటి క్లిష్ట సమయంలోను ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ ఏపీ సీఎం జగన్ ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం తీపుి కబురు చెప్పింది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ […]