బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే ఆ క్రికెట్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. ఆ ఫ్లెక్సీలో సౌరవ్ గంగూలీ ఫోటో లేదు. దాంతో దాదా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
దేశం మెచ్చిన నాయకుడు.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న దేశాధినేత.. భారత్కు కొత్త దిశానిర్దేశం.. ప్రపంచానికి మార్గదర్శనం.. ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్.. ఇవి ప్రపంచ నలుమూలలా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురుంచి వినపడుతున్న మాటలు. ఇవి మన దేశ పౌరులు అంగీకరించకపోయినా.. ప్రపంచం మాత్రం ఇదే నిజమంటోంది. అవును.. అత్యధిక జనామోదం పొందిన ప్రపంచ దేశాధినేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. 22 మంది దేశాధినేతలతో రూపొందించిన జాబితాలో మోదీ నంబర్ 1గా నిలిచారు. అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ […]
కొత్త ఏడాదిలో భారత్ వరుస విజయాలతో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మిత్రం దేశం శ్రీలంకపై టీ20 సిరీస్(2-1), వన్డే సిరీస్(3-0)ను సొంత చేసుకున్న టీమిండియా, పర్యాటక దేశం న్యూజిలాండ్ను కూడా చిత్తు చేసింది. టీ20 సిరీస్ను 2-1 తేడాతో, వన్డే సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి కంగారూలతో అమీ.. తుమీ.. తేల్చుకోనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య […]