ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం మరింత హీటెక్కుతుంది. ఓ వైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు మూడు రాజధానులు రావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు విశాఖపట్టణంలో మాత్రమే ఉన్నాయని అన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించిన ధర్యాన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇతర […]
రాజకీయాలు అన్నాక గెలుపు ఓటములు సహజం. గెలిస్తే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి.. ఓడిపోతే ప్రజా సమస్యలపై పోరాడాలి. ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. రెండు నాల్కల ధోరణి అస్సలు పనికిరాదు. విజయమో, వీర స్వర్గమో అన్నట్లు ఉండాలి. అంతేతప్ప.. జనాలను ఎగదోసి.. వారు ఇబ్బంది పడుతుంటే.. దాని నుంచి లాభం పొందాలని ఆశిస్తే.. ఏదో ఒక రోజు దారుణంగా దెబ్బ తింటారు. టీడీపీకి ఇలాంటి అనుభవాలు గతంలో అనేకం ఉన్నప్పటికి.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో […]
Gudivada Amarnath: టీడీపీ ముసుగులో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలోని బ్యాక్ వర్డ్ క్లాస్ కి అమరావతి బిజినెస్ క్లాస్ కి మధ్య జరుగుతున్న పోరాటమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు తన వాళ్ళ ప్రయోజనాల కోసం అమరావతి పేరుతో ఉత్తరాంధ్రను ఉత్త ఆంధ్రాగా మార్చాలనే కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మంగళవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ […]