సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట క్షణాల్లో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.
వాయుసేన అధికారుల అలసత్వం కారణంగా దాదాపు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బాధిత కుటుంబాలకు 230 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని (రూ. 17,20,67,60,000) చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ఘటనలో 60 శాతం బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది. ఆ వివరాలు.. అమెరికా వాయుసేన మాజీ ఎయిర్మెన్ డెవిన్ పాట్రిక్ కెల్లీ 2017, నవంబర్ లో టెక్సాస్ లోని ఓ […]
యోగా ఎంత మహత్తరమైనదో స్వీయానుభావంతో తెలిసొచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి, అందులో నుంచి ఆమె ఎలా బయటపడిందో నెటిజనులతో పంచుకున్నారు. కంగనా రనౌత్-రంగోలీ చందేల్ – వీరిద్దరిదీ అక్కచెల్లెళ్లకు మించిన అందమైన అనుబంధం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ ఫ్యాన్స్కు ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన అక్క రంగోలీపై ఆమ్లదాడి జరిగిన సమయంలోనూ తను […]
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి.ఈ […]