కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి పెళ్లి వేడుక చాలా సాదాసీదాగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలోనే జరిగిన ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
భారత తొలి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీకి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశం చేస్తున్న తీరు అద్భుతం. తొలుత నిర్మలా సీతారామన్ను జాతీయ మహిళా కమిషన్కు నామినేట్ చేసింది ఎన్డీయే ప్రభుత్వం. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయ్ ఆధ్వర్యంలో 2008లో బీజేపీలో చేరారు. అధికార ప్రతినిధిగా ఎదిగారు. 2014లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. అలా తన ఉన్నతమైన హోదాలో ఉంటూ, తన విధి విదానాలు నిర్వర్తిస్తూ.. తన కుమార్తె పెళ్లి నిర్మలా సీతారామన్ , పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి పెళ్లి వేడుక చాలా సాదాసీదాగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలోనే జరిగిన ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
కేంద్ర మంత్రి అయినప్పటికీ- రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకూ పెళ్లి పిలుపు లేదు. ఉడుపి మఠాధిపతి ఈ వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. తమిళ బ్రాహ్మణ సంప్రదాయపద్ధతుల్లో వివాహ ప్రక్రియ కొనసాగింది. ఇక, ఈ వివాహం గురించి సీతారామన్ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించకున్నా.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల గారాలపట్టి వాంగ్మాయి.. నిజానికి ఆర్థిక నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి జూన్ 7 న అంటే గురువారం వివాహం జరిగింది. అయితే బెంగుళూరులోని ఓ హోటల్ లో వివాహ వేడుకను ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహానికి కేవలం కుటుంబసభ్యులను మాత్రమే వచ్చారు. అలా మీడియా కథనాల ప్రకారం, హిందూ సంప్రదాయ ప్రకారంతో పాటు ఉడిపి ఆడమారు మఠానికి చెందిన సాధువుల ఆశీర్వాదంతో గుజరాత్ చిహ్నంతో తో పాటు వాంగ్మయి వివాహాం జరిగింది.
ఈ సమయంలో వదూవరులు భారతీయ దుస్తులలో కనిపించారు. వధువు పింక్ కలర్ చీర, ఆకుపచ్చ కలర్ బ్లౌజ్ ధరించింది. ఇక వరుడు తెలుపురంగు పంచె, శాలువా ధరించాడు. ఆ క్రమంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన కుమార్తెకు సంబంధించిన దుస్తులలో కన్నా భిన్నంగా ఉండేటట్టు మెులకమారు చీర ధరించారు. అయితే తన కూతురు మాత్రం మింట్ లాంజ్ ఫీచర్స్ విభాగంలో బుక్స్ అండ్ కల్చర్ విభాగంలో పనిచేస్తుందని.. అలాగే ది హిందూలో ఫీచర్ రైటర్ గా కూడా పని చేసిందట. ఇంకా జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. అతను మాత్రం నార్త్ వెస్ర్టన్ మెడిన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి మాస్టర్ డిగ్రీ ని పొందాడు. తన భర్త పరకాల ప్రభాకర్ ఆర్థికవేత్త.. అలాగే సలహాదారుడిగా కూడా పనిచేసాడు. ఆయన 2014 నుండి 2018 వరకు అంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విధులు నిర్వహించాడు.