ప్రస్తుత కాలంలో మనుషులు డబ్బుకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు లేని వారికి విలువనివ్వకపోవడం వారిని సమాజంలో చిన్నచూపు చూడడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇదిలా ఉండగా.. ఓ ప్రముఖ బిలినియర్ తాను సంపాదించిన ఆస్తిలో పేదలకి ఏకంగా సగం ఆస్తి ఇచ్చేసాడు.
ప్రతి కంపెనీ తమ సంస్థ అభివృద్ధి, లాభాల కోసం అనేక సంస్కరణలు తీసుకొస్తుటుంది. లాభాల కోసం ఉద్యోగులపై పని ఒత్తిడి తెచ్చే ప్రయత్నలు కొన్ని కంపెనీ చేస్తుంటాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే తమ సంస్థ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని భావిస్తాయి. అయితే తాజాగా ఓ కంపెనీ తమ సంస్థలోని ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన వారికి ఆ […]