ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పలు ప్రధాన కట్టడాలకు ప్రముఖుల పేర్లు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని యమునా ఎక్స్ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జెవార్ లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగానే యుమునా ఎక్స్ప్రెస్ వే పేరును మారుస్తూ ప్రకటన […]