కరోనా కాలంలో ఆదుకున్న వర్క్ ఫ్రం హోం విధానానికి టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే వారానికి రెండు రోజులు, మూడు రోజులు ఆఫీస్ కు రావాలని సూచించిన కంపెనీలు.. ఇకపై 100 శాతం కంపెనీ నుంచే విధులు నిర్వహించాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు తెలిపింది. ప్రతి ఉద్యోగి […]
ఓమిక్రాన్ వేరియెంట్ భయం రోజురోజుకి టెక్ దిగ్గజ కంపెనీలలో పెరుగుతోంది. ఈ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మరికొంత కాలం వర్క్ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించాలని దిగ్గజ కంపెనీలు నిర్ణయించుకుంటున్నాయి. ఇదివరకే గూగుల్ ‘ఆఫీస్ రిటర్న్’ నిర్ణయాన్ని వాయిదా వేయగా.. ఇప్పుడు అదేబాటలో ఆపిల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా […]
దేశంలో కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ఐటీ సంస్థ లు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గేవరకు వారు ఇంటి నుంచే పని చేసుకోవచ్చని ఆయా సంస్థ లు పలుసార్లు ప్రకటించాయి. ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాలయాలను తెరవడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల రక్షణే తమకు ముఖ్యమని అంటున్నాయి. వర్క్ ఫ్రం హోం వద్దని, ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు పిలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ […]