రైతు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు. కలెక్టర్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. అయితే ఆ రైతు కలను కూతుర్లు నెరవేర్చారు. ఒక కూతురు కాదు, ఐదుగురు కూతుర్లూ కలెక్టర్లు అయ్యి చూపించారు.
ఇది ఇద్దరు మహిళా అధికారుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒక మహిళా పోలీస్ కి, మహిళా కలెక్టర్ కి మధ్య జరుగుతున్న యుద్ధం. కలెక్టర్ రోహిణి తన ప్రైవేట్ ఫోటోలను ఇతర కలెక్టర్లకు పంపించిందని రూప ఆరోపించగా.. తన ప్రైవేట్ ఫోటోలను రూప సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం కరెక్ట్ కాదని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కలెక్టర్ రోహిణి, రూప ఐపీఎస్ ల మధ్య గొడవకు కారణం ఏంటి?
కోయంబత్తూరు- ప్రతి రోజు మనం ఎక్కడో ఓ చోట హత్య లేదంటే అత్యాచారం జరిగిందని వింటూనే ఉంటాం. ఐతే సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇలా అత్యాచారాలు జరిగితే పరిస్థితి ఎంత దిగజారిపోతోందో వేరే చెప్పక్కర్లేదు. అవును భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాయుసేనలో ఓ మహిళా అధికారణిపై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత వాయుసేనలో శిక్షణలో […]