స్వదేశంలో టెస్టు మ్యాచ్ జరిగితే చాలు టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా పోటీ పడీ వికెట్లు తీయడానికి రెడీగా ఉంటారు. కొన్నేళ్ల పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు నరకం చూపించిన అశ్విన్, జడేజా జోడీ అరుదైన జాబితాలోకి చేరిపోయింది.
భారత్ తుది జట్టు గురించి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో తుది జట్టుని అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ కన్ఫ్యూజన్ కి కెప్టెన్ రోహిత్ పుల్ స్టాప్ పెట్టేసాడు.