పలు రాష్ట్రాల్లో రాజకీయనేతలపై రాళ్లు, చెప్పుల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటాి దాడులు కొన్నిసార్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కావొచ్చు.. సామన్యుల నుంచి కూడా వ్యతిరేకత వల్ల దాడులు జరగిన సందర్బాలు ఉన్నాయి.
దేశంలో కరోనావైరస్ తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్ హరిద్వార్లో నిర్వహించిన మహా కుంభమేళాకు మొత్తం 91 లక్షల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు కుంభమేళ ఫోర్స్ వెల్లడించింది. ఇందులో ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది హరిద్వార్కు చేరుకున్నట్లు కుంభమేళా ఫోర్స్ వెల్లడించింది. అందులో ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా అంతకుముందు […]