ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ ఎలక్ట్రిక్ కార్లు, బైకుల వైపే మొగ్గు చూపుతున్నాయి. అలా చేయడం వల్ల పర్యావరణం బాగుండటమే కాకుండా.. వారి జేబుకి కూడా చిల్లు పడకుండా ఉంటుంది. ఇప్పటికే అన్ని ప్రముఖ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడం ప్రారంభించాయి. తాజాగా ఫోక్స్ వేగన్ తమ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది.
సాధారణంగా చాలా మందికి కారు కొన్నాలనే కల ఉంటుంది. ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిస్తాయి. అలాంటి ఘటనే రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది.