విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి విదితమే. ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ల గన్నమనేని వెంకటేశ్వరరావును కొందరు కిడ్నాప్ చేశారు. హేమంత్, రాజేష్, సాయి ఈ కిడ్నాపులకు పాల్పడ్డారు. వీరిలో హేమంత్
గత కొంత దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.