వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. షూటింగ్స్కు బ్రేక్ చెప్పి ఆయన వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు.
తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రజా శాంతి అధ్యక్షులు కేఏ పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రాజకీయ నేతలపై విమర్శలు, వెటకారాలు, రోడ్లపై నానా హంగామా సృష్టిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.