లీటర్ పెట్రోల్ వంద రూపాయల పైనే ఉంది. అలాంటిది 15 రూపాయలకు దొరుకుతుందా? అదసలు సాధ్యమేనా? అంటే సాధ్యమే అని అంటుంది కేంద్ర ప్రభుత్వం. 15 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుందని.. అలానే రైతుల జేబుల్లోకి 16 లక్షల కోట్లు వెళ్తాయని కేంద్ర మంత్రి అన్నారు. మరి ఆ కథనం ఏంటో చదివేయండి.
వేసవి కాలంలో మండుటెండల్లో డ్రైవింగ్ చేసేవారు ఎండ వలన వడగాల్పుల వలన అనారోగ్యం భారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంతో డ్రైవింగ్ చేసేవారికి ఉపశమనం లభించనుంది.