ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొంతకాలంగా వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి సత్తా చాటి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని అధికార పక్షం భావిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో అధికార దక్కించుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అధికార పక్షం వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని టీడీపీ గట్టి పట్టుమీదనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలో పాదయాత్ర కు […]
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ప్రభుత్వం, జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు క్షపాణలు చెప్పాలంటూ వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ అధ్యక్షతన చంద్రబాబు ఇంటి ముట్టడికి కార్యకర్తలు యత్నించారు. అప్పిటికే చంద్రబాబును కలవడానికి అక్కడికి వచ్చిన బుద్ధా వెంకన్న, గద్దె రామ్మెహన్ మరి కొంతమంది తెదేపా కార్యకర్తలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. […]
హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించబడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో తనకున్న అనుబంధం గురించి, ఆయన రాజకీయ ఎజెండా గురించి మాట్లాడారు. ప్రస్తుతం చర్చించబడుతున్న వైఎస్ఆర్ సంక్షేమ కార్యక్రమం మరియు పాలన జ్ఞాపకార్థం ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. 1983 లో ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎలా కలిశారో ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. మాజీ […]