కేటీఆర్.. కేసీఆర్ కుమారుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. మంత్రిగా ఎంత బాగా స్పీచులు ఇస్తారో.. అవసరమైతే అంతే చమత్కారమూ చేస్తారు. తాజాగా ట్విట్టర్ సీఈవోపై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ గురించి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ఆయన చేసిన ఓ ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.