టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ని టీడీపీలోకి ఆహ్వానించారు కాసాని. ఆ వివరాలు..
పొలిటికల్ డెస్క్- హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ పార్టీకి సమైఖ్య రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు బంజారాహిల్స్ లో భూమిని లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను నిర్మించారు. ఐతే ఇప్పుడు తెలంగాణలో పెద్దగా టీడీపీ పార్టీ కార్యకలాపాలు లేకపోవడం, 30 ఏళ్ల లీజు సమయం అయిపోవడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాదీనం […]