ఏపీఎస్ ఆర్టీసీ ప్రజలను ఆకర్షితులను చేయుటకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వాటిని ప్రజలు వినియోగించుకోవాలి. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు దర్శన టికెట్లను తీసుకునేందుకు సౌకర్యం కల్పించింది.
తిరుమల- కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడమంటే ఎంతో పుణ్యం చేసుకోవడమేనని చాలా మంది భక్తుల విశ్వాసం. ఇక దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచంలోని పలు దేశాల నుంచి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. దీంచో నిత్యం వేలాది మంది భక్తులకు టీటీడీ దర్శన ఏర్పాట్లు చేస్తుంటుంది. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం […]