కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రతి చిన్న విషయాలం తెలుసుకోవాలని ప్రపంచ నలుమూల ఉన్న శ్రీవారి భక్తులు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది. 2021 నవంబర్ లో తిరుపతి కురిసిన భారీ వర్షాల గురించి ఇప్పటికీ ఎవరు మరచి పోలేదు. ఈ భార్షీ వర్షాల ధాటికి తిరమల, తిరుపతిలోని పలు ప్రాంతాలు ధ్వంసమైనాయి. […]
తిరుపతి రూరల్- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు టీటీడీ ఓ వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే తిరుమల వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శం టిక్కెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో, లాక్ డౌన్ వళ్ల తిరుమల వెళ్లలేకపోతున్నామని కంగారు పడాల్సిన పని లేదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 31 […]