విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం కొంతమంది డిగ్రీలు చేస్తారు. మరికొంత మంది ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు చూపుతారు. మరి ఇటువంటి కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ వంటి అర్హత పరీక్ష రాయాల్సిందే. ఎంసెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విద్యార్థులకు ఇది శుభవార్త అని చెప్పాలి.
విద్యార్థులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు ఎంసెట్లో మంచి ర్యాంకు రావడం కష్టం అంటున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఇంటర్, ఎంసెట్ రాసే విద్యార్థులకు శుభవార్త. సబ్జెక్ట్ లో తక్కువ స్కోర్ వచ్చి, ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్ధులకు శాపంగా మారిన వెయిటేజ్ ను ఈ ఏడాది కూడా లెక్కించనున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.