ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
తెలంగాణ రాష్ట్ర సమితి.. కేసీఆర్ సారధ్యంలో ఉద్యమ పార్టీగా మొదలై.., అదే కేసీఆర్ సారధ్యంలో పరిపూర్ణ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన పార్టీ. కానీ.., ఈ ప్రాసెస్ లో ప్రత్యేక రాష్ట్రం కోసం గళం ఎత్తిన ఎందరో నాయకులకి గులాబీ గూటిలో స్థానం లేకుండా పోయింది. ఎన్నడూ ప్రత్యేక వాదాన్ని భుజానికి ఎత్తుకొని వారు మాత్రం ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. సరే.. రాజకీయాల్లో ఈ పోట్లు, వెన్నుపోట్లు మామూలే అనుకున్నా.., కేసీఆర్ కార్ లో నుండి ఈటలని […]