ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ సరైన వసతులతు లేక గర్భిణీలను మంచాలపై, డోలీకట్టి కొండలు, గుట్టలు దాటుకొని ఆస్పత్రులకు తీసుకువస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. తాజాగా పొయ్యిలో కట్టెలు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. దాడి చేయడంతోపాటు వివస్త్రను చేసి కొట్టారంటూ బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా లోని గిరిజన మహిళలను వివస్త్రం చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ ఘటనలపై విచారణ ప్రారంభించారు గిరిజనశాఖ ఉన్నతాధికారులు. గిరిజన మహిళల పట్ల […]