ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు అందరితో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా కుప్పకూలి హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు.
ఈ మద్య నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఎంతో కఠనం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా ప్రభుత్వం ట్రాఫిక్ విషయంలో పలు కఠిన ఆంక్షలు అమలు పరుస్తుంది. తాజాగా తన విధులు సక్రమంగా నిర్వర్తించినందుకు గాను ఓ ట్రాఫిక్ హూంగార్డ్ ని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎంతగానో మెచ్చుకోవడమే కాదు.. ఒక పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించాడు. గత కొంత కాలంగా అబిడ్స్ ప్రాంతంలో ట్రాఫిక్ హోంగార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు […]