డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు వేస్తున్నప్పటికీ, పోలీస్ కేసులు అయినప్పటికీ వీరిలో మార్పు రావడం లేదని అంటున్నారు.
సమాజంలో కొంత మంది వ్యక్తులు తమకు తాము గొప్ప అనుకుంటారు. తమకు ఏ నిబంధనలు వర్తించవు అన్నట్లు ప్రవర్తిస్తారు. అదీ కాక ఇతరులపై పెత్తనం చెలాయిస్తూ దాడి కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టోల్ ఛార్జీ కట్టమన్నందుకు టోల్ బూత్ సిబ్బందిపైనే దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్-భోపాల్ కచ్నారియా టోల్ప్లాజా వద్ద ఈ […]