అయితే, రెస్క్యూ ఆపరేషన్లు ఫలించలేదు. 96 గంటల తర్వాత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. టైటాన్ ఎక్కడ ఉందో గుర్తించినట్లు.. లోపల ఉన్న వారందరూ చనిపోయినట్లు
టైటానిక్ షిప్ను దగ్గరినుంచి చూసేందుకు దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి సబ్ మెరైన్ ఎక్కారు. ఆదివారం ఉదయం యాత్ర మొదలైంది. యాత్ర మొదలైన కొన్ని గంటల్లోనే...