ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు పట్టణాలు, గ్రామాల్లో సంచరిస్తున్నాయి. పశువులు, కోళ్లును చంపేస్తున్నాయి. వీటి దాడుల్లో కొన్నిసార్లు మనుషులు గాయపడటమే కాదు.. చనిపోతున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం సృష్టింది.
తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడినుంచే తెలంగాణలోని అడవుల్లోకీ పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్. ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్పూర్–విజయవాడ ఎక్స్ప్రెస్వే నిర్మితం కాబోతోంది. 4 వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ వాటి ప్రాణానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ […]
న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదలడం లేదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తరువాత కాస్త ఊపిరి పీల్చుకుంటున్న మానవాళిని మళ్లీ ధర్డ్ వేవ్ ముంచెత్తుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ జంతువులను వదిలిపెట్టడం లేదు. తాజాగా చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు కరోనా సోకి మృత్యువాతపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హరియాణాలోని […]