ప్రజలచే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు.. వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. ప్రజా సేవకే పాటు పడాల్సిన శాసన కర్తలు.. వ్యామోహాలకు గురై అవమానాలు పాలవుతున్నారు.
తమిళనాడులో ఓ ప్రిన్సిపాల్ క్లాసులో విద్యార్థుల ముందే ఓ టీచర్ పై దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. అసలేం జరిగిందంటే?