తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తొలి, మలి దశ చేపట్టిన ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల త్యాగాల ఫలితానికి గుర్తుగా కేసీఆర్ ప్రభుత్వం అమర వీరుల స్థూపాన్ని నిర్మించిన సంగతి విదితమే. అద్భుతమైన డిజైన్లతో రూపొందిన ఈ స్మారక చిహ్నం సిద్ధమైంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. ఈ సందర్భంగా ఎందరో అమర వీరులు తమ రక్తాన్ని చిందిస్తే కానీ.. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. అలాంటి వారిలో మొదటి ఉద్యమ అమరవీరుడు