ఏపీ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమం లో ఒకరిపై మరొకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా తిరువూరు మండలం రాజవరం గ్రామంలో యన్టీఆర్ వర్ధంతి నాడు ఇరు పార్టీల వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో కొందరిని పోలీసులు అరెస్టు చేసి నూజివీడు సబ్ జైలుకు తరలించారు. నూజివీడు సబ్ జైలులో ఉన్న టీడీపీ నాయకులను పరామర్శించేoదుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని […]
రాష్ట్ర మొత్తం అధికార పార్టీ ఫ్యాన్ గాలి వీస్తుంటే ప్రకాశంజిల్లా దర్శిలో అనుహ్యంగా టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దర్శి నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. దర్శి నగర పంచాయాతీలో మొత్తం 20 వార్డులకు గాను 13 వార్డుల్లో తెదేపా గెలుపొందగా, అధికార పార్టీ వైసీపీ 7వార్డులు మాత్రమే దక్కించుకుంది. దీంతో తెదేపా అధిష్టానం ముందుగానే ప్రకటించిన11వ […]