మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశం ప్రారంభం అయిన తొలిరోజునే అసెంబ్లీ హాల్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలల్లో కలిసిపోయి కూర్చుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉద్వేగపూరిత ప్రసంగం, చెప్పుతో కొడతా అని ఊగిపోవడం లాంటివి జనసైనికులకు ఉత్సాహాన్ని కలిగించాయి. ఇదంతా జరిగిన కొంతసేపటికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ ని కలిశారు. స్వయంగా వీరిద్దరూ కలిసి మీడియా ముందుకు కూడా వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే కనిపిస్తుంది! ఒకవేళ ఇదే జరిగితే.. రాబోయే […]
ఏపిలో అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు రక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులకు ముందు సభలో విజిల్స్ వేశారు.. ఆ తర్వాత సభలోకి చిడతలు తెచ్చారు. ఇవాళ ఏకంగా తాళిబొట్లతో నిరసనకు దిగారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇవాళ ఉభయ సభల్లోకి తాళి బొట్లతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం […]