తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన ఓ స్టార్ హీరోయిన్, ప్రొడక్షన్ తమకు వసతి, ఆహారం, రవాణా కోసం ఎలాంటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాము పడిన కష్టాలను సోసల్ మీడియా ద్వారా వెల్లడించింది.
నయనతార-విఘ్నేశ్ శివన్ తిరుపతి దేవాలయాన్ని సందర్శించే సమయంలో మాడ వీధుల్లో చెప్పులతో తిరగడంతో ఎంత వివాదం రాజుకున్న సంగతి విదితమే. దర్శకుడు ఓం రౌత్, నటి కృతిసనన్ వ్యవహారం రాద్దాంతం అయ్యింది. ఇప్పుడు మరో ఇద్దరు సెలబ్రిటీలు..