భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు.
దేశ అమ్ముల పొదిలో అనేక అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సుఖోయ్-30 యుద్ధ విమానం. ఇప్పుడు ఈ యుద్ధ విమానంలో పర్యటించనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె ఓ పర్యటనలో భాగంగా ఇందులో ప్రయాణించనున్నారు.