మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని పిల్లలతో బడిలో చెప్పిస్తారు. అంటే తల్లి, తండ్రి తర్వాత మరో దైవం గురువే అని. బడి అంటే చదువుల నిలయం, జ్ఞానం బోధించే ఆలయం. అలాంటి ఆలయంలో దేవుడి స్థానంలో ఉండాల్సిన గురువులు కొంతమంది రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. కూతురి వయసున్న పిల్లలను తప్పుడు దృష్టితో చూస్తున్నారు. పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ.. పిల్లలందరూ క్లాసులు మానేసి […]
”దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది” అన్న మాట అక్షరాల నిజం. మరి అలాంటి తరగతి గదులు సమస్యలకు నిలయాలుగా మారితే.. దేశ భవిష్యత్ ను మార్చే రేపటి యువత.. ఆ సమస్యల సుడిగుండాల్లో కొట్టుకుపోతుంటే ఇంకెక్కడి అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లోని స్కూల్లలో అనేక సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మైలారం హైస్కూల్ లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్య తెలిస్తే మనసు కదిలిపోతుంది. ఎక్కడ బాత్రుంకు […]