ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలు బిజీ బీజీగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. డ్రైవర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను కలచి వేస్తుంది. సంతోషంగా నిశ్చితార్థానికి వెళ్లిన వారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను […]