హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో 13 రోజుల పాటు నిర్విగ్నంగా జరిగిన శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో సహస్రాబ్ధి ఉత్సవాల రెండవ రోజు ముచ్చింతల్ వచ్చిన […]
శంషాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవార ఆరో రోజు సమారోహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సమతా మూర్తిని దర్శించుకుని, యాగ శాలలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా చిన జీయర్ స్వామి సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయినానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో […]
శంషాబాద్- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీ రామానుజా చార్యుల వారి సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా అష్టాక్షరీ మంత్రి పఠనం, శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం, వైభవేష్టి, శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ, పరమేష్టి యాగం, ప్రవచన తదితర కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్యవాల్లో సినీనటుడు, జనసేన అధినేత పవన్ […]