మధ్యప్రదేశ్ క్రైం- ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. పైగా సమాజంలో వావి వరసలు మాయమైపోతున్నాయి. లైంగిక కాంక్షతో వరసలను కూడా పట్టించుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని ఒక్కోసాకి భయం వేస్తోంది. తాజాగా మేన మాట భార్యను రేప్ చేసిన అల్లుళ్ల ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గ్వాలియర్ లోని భారత్ మార్కెట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళ తన భర్తతో […]
కష్టానికి రూపం ఉండదు. అది ఎటు నుండైనా వచ్చి మనలని కబళించాలని చూస్తుంది. కానీ.., సాయానికి ఓ రూపం ఉంటుంది. ఎందుకంటే మనిషికి సహాయం చేసేది సాటి మనిషే కాబట్టి. దీన్ని మానవత్వం అంటారు. కరోనా కష్టకాలంలో ఈ మానవతావాదాన్ని గొప్పగా చాటిన వ్యక్తి ఎవరంటే సోనూసూద్ పేరే వినిపిస్తుంది. కరోనా మొదటి వేవ్ నుండి దేశంలో సోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దానం చేసే సమయంలో ఈయన కర్ణుడిని మించిపోతున్నాడు. ఆక్సిజన్ అందక పోయే […]