దేశవ్యాప్తంగా ఎన్నో ప్రవేట్ బ్యాంకులు కస్టమర్లకు సర్వీస్ లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త స్కీమ్ లను సైతం ఖాతాదారుల కోసం తీసుకొస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కస్టమర్లపై భారాన్ని సైతం మోపుతుంటాయి బ్యాంకులు. సెక్యూరిటీ రీజన్ లో భాగంగా ప్రముఖ బ్యాంక్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే? డిసెంబర్ 1వ తేది నుంచి SMS బ్యాలన్స్ అలర్ట్ ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఖాతాదారులు. ఈ వార్తకు […]
కరోనా మహమ్మారి కారణంగా ఆన్ లైన్ లోనే పనులను, నగదు లావాదేవీలను జరపాల్సి వస్తుంది. ముఖ్యంగా దేశమంతా ఆన్ లైన్ నే నమ్ముకునే సరికి.. ఇదే అదనుగా ఆన్ లైన్ మోసాలు కూడా ఊపందుకుంటున్నాయి. పనులన్నీ ఆన్ లైన్ అయ్యేసరికి జరిగే మోసాలను కూడా గుర్తించలేకపోతున్నారు జనాలు. కేవలం లాక్ డౌన్ సమయంలోనే లక్షల్లో ఆన్ లైన్ మోసాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు సదరు ఆన్ లైన్ కంపెనీలు సైతం ఫోన్ పట్టుకునే ప్రతి […]
ప్రస్తుతం కోవిడ్ -19 పరిస్థితులను, ప్రజల భయాందోళలను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్ఎంఎస్ వర్మ్ అనే మాల్వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఇండియాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్వేర్ ప్రభావంతో కొందరు నెటిజన్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి వ్యక్తిగత సమాచారం అంతా ఇచ్చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు వరదలా వచ్చే సోషల్ మీడియా/ఆన్లైన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్-19 వ్యాక్సిన్ […]