‘పటాస్’ షో ద్వారా ఇంట్రడ్యూస్ అయిన యాదమ్మ రాజు తనదైన కామెడీతో అందరినీ అలరిస్తుంటాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ.. పంచ్ డైలాగ్స్తో అందరినీ తెగ నవ్వించేవాడు. బుల్లితెరపైనే కాదు, వెండి తెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ‘జబర్ధస్త్’ లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్గా చేస్తున్నాడు.
టాలీవుడ్లో అందరూ మెచ్చేవాడు.. హిలేరియస్ డైలాగ్స్తో నవ్వించే నటుడు బ్రహ్మాజీ. గులాబీ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించి, నిన్నే పెళ్లాడతా వంటి చిత్రాల్లో కనిపించాడు. సిందూరంతో హీరోగా మారిన బ్రహ్మజీ..