రాజస్థాన్ పై ఓడిపోయి బాధలో ఉన్న చెన్నైకి మరో షాక్ తగిలింది. దాంతో చెన్నై జట్టు డేంజర్ లో పడబోతుందా? అన్న న్యూస్ ఇప్పుడు సీఎస్కే ఫ్యాన్స్ ను ఆందోళన పెడుతోంది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై జట్టులోకి మరో స్టార్ క్రికెటర్ వచ్చి చేరాడు. జెమీసన్ స్థానంలో అతడిని ఎంపిక చేశారు. మార్చి 31 నుంచి తాజా సీజన్ మొదలుకానుంది.