ప్రజా పథకాలను లబ్దిదారులకు అందించేందుకు విశేష కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం. ప్రతి నెలా సమీక్షలు జరిపి.. తదుపరి నెలల్లో జరగాల్సిన కార్యక్రమాలు, అందించాల్సిన పథకాలపై చర్చలు జరుపుతుంది అధికార వర్గం.
స్వయం శక్తితో ఎదగాలి… జీవితంలో అభివృద్ధి చెందాలని భావించే మహిళలకు భారతీయ స్టేట్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఏకంగా 20 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే అందరూ దీనికి అర్హులు కారు. కేవలం స్వయం సహాయక బృందాలకు మాత్రమే ఈ లోన్ ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలను అందిస్తోంది. ఎస్హెచ్జీ సమూహ్ శక్తి క్యాంపైన్లో భాగంగా.. ఎస్బీఐ స్వయం సహాయక బృందాలకు రూ.10 […]