ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిని ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని పాడు పనికి దిగారు ఇద్దరు కానిస్టేబుల్ లు. ఇద్దరు కలిసి ఆ యువతిని అనేక రకాలుగా హింసించారు. అసలేం జరిగిందంటే?
భార్యాభర్తల అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ, వచ్చిన మనస్పర్థలను సర్దుకుపోవాల్సిన కొందరు దంపతులు క్షణికావేశంలో వారి కోపాన్ని ఇతరులపై చూపిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. గతంలో కొంతమంది దంపతులు గొడవపడి కోపంలో ఏం చేయాలో తెలియక తమ పిల్లలను హత్య చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కసాయి తల్లి.. అభం, శుభం తెలియని ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేసింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ […]