ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులను ఎప్పుడూ అవినీతి అనే పదం వెంటాడుతూ ఉంటుంది. అయితే అవినీతి అనే ఆలోచన కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీస్, ఎమ్మార్వో, ఎండీవీ, ఆర్డీవో కార్యాలయాలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉంటుందో అన్ని ఆఫీసులపై దృష్టి సారించాలని సూచించారు. అవినీతిలేకుండా పారదర్శకంగా సేవలు అందేలా చూడాలంటూ ఆదేశించారు. పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో పన్నుల వసూళ్లు, నాణ్యమైన […]
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ కేంద్రాన్ని రూ.1500 కోట్ల వ్యయంతో నెలకొల్పనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా […]