ప్రభాస్, విజయ్ దేవర కొండ, మహేష్ బాబు, బాలకృష్ణ తదితరులు మల్లీప్లెక్స్ థియేటర్స్ నిర్మించి.. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సినిమా అనుభూతిని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ రంగంలోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న అమీర్ పేటలో గల సత్యం థియేటర్ స్థానంలో ఏఏఏ నిర్మించిన సంగతి విదితమే
టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తన పేరు మీద ఒక పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించే పనిలో భాగస్వామిగా నిలిచాడు అల్లు అర్జున్.