సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కుటుంబ సభ్యులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోక వైపు సమాజంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమెన్స్ డే సందర్బంగా మహిళలకు నమ్రత ఓ విజ్ఞప్తి చేశారు.
జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పేరొందిన పవిత్ర.. రియల్ లైఫ్ లో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతోందట. ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.