ఐపీఎల్ లో టీంఇండియా ప్లేయర్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు కోహ్లీకి గాయమైందని తెలుస్తుంది. అయితే తాజాగా..కోచ్ సంజయ్ బంగర్.. కోహ్లీ గాయం విషయంలో కోచ్ సంజయ్ బంగర్ క్లారిటీ ఇచ్చేసాడు.
ప్రస్తుతం టీమిండియాతో పాటు యావత్ క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ జరుగుతున్నా.. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్ గురించే ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మళ్లీ ఆ కప్ను ముద్దాడలేదు. ఇప్పుడు మరోసారి ఆ కప్ను గెలిచే అవకాశం వచ్చింది. ఈ సారి ఎలాగైనా పొట్టి […]