ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. కొంత కాలం తర్వాత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంది. కానీ, కుమారుడు అడ్డుగా ఉండడంతో దారుణానికి పాల్పడింది.
పిల్లల్ని మార్చుకున్న ఈ అన్నాదమ్ముళ్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ అన్నదమ్ములు పిల్లలను ఎందుకు మార్చుకున్నారు? అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పదంగా మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను సవాల్ గా స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కాగా, మరో నలుగురు పురుషులు అని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు పోలీసులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా మైసల్ పట్టణం. ఇదే ప్రాంతంలోని మాణిక్ వాన్మోర్ […]